Y.R.k.Prajapati media(prajwalaa properties)
551 views
1 days ago
#🌊మన కోస్తాంధ్ర #🌍నా తెలంగాణ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన తొలి తెలుగు కవయిత్రి మొల్ల జయంత్యోత్సవ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి పాల్గొన్నాను. ఈ సందర్భంగా మొల్ల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాను.ఈ కార్యక్రమంలో కుమ్మరి/శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ పేరేపి ఈశ్వర్, కార్పొరేషన్ డైరెక్టర్లు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ మల్లికార్జున, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు అధిక సంఖ్యలో కుమ్మరి/శాలివాహన సామాజిక వర్గానికి చెందిన వారు పాల్గొన్నారు.