#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #🙏రథ సప్తమి💮 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕
ఓం నమో వేంకటేశాయ 🙏🙏
భూలోక స్వర్గం మరియు కలియుగ వైకుంఠం క్షేత్రమైన తిరుమల మహా క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో నేడు (25.01.2026) రథసప్తమి సందర్భంగా జరుగుతున్న శ్రీవారి సప్తవాహన సేవలో భాగంగా మధ్యాహ్నం 1.00 గంటలకు బంగారు హనుమంత వాహనంపై విశేష అలంకరణలో శ్రీ మలయప్ప స్వామి వారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా