JanaSena Party Telangana
521 views
గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము గారు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కోసం విశాఖపట్నం చేరుకున్నారు. శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి గౌరవనీయ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ గారు, ఉప ముఖ్యమంత్రి @PawanKalyan స్వాగతం పలికారు. @rashtrapatibhvn @governorap # #🙏Thank you😊 #✋బీజేపీ🌷 #🟥జనసేన #🟡తెలుగుదేశం పార్టీ #🗞పాలిటిక్స్ టుడే