నాయుడు గారి అబ్బాయి
524 views
11 days ago
పల్నాడు జనసేన అధ్యక్షుడిగా కిలారి..? నరసరావుపేట పొన్నూరు మాజీ ఎమ్మెల్యే. జనసేన నాయకుడు కిలారి వెంకట రోశయ్యను పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా ఆ పార్టీ అధిష్టానం నియమించింది. ఆ మేరకు రోశయ్యకు పార్టీ అధిష్టానం ఫోన్ చేసి పల్నాడులో పార్టీ వ్యవహారాలు చక్కబెడుతూ పార్టీని బలోపేతం చేయాలని ఆదేశించినట్టు సమాచారం.. #🏛️రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #janasena