#🟡తెలుగుదేశం పార్టీ విమర్శలతో కాదు, విజన్తో నడవాలి... బాధ్యత లేకుండా మాట్లాడేవాళ్లకు ప్రజలే సమాధానం చెబుతారు."*
రాజకీయాలు విమర్శలతో కాకుండా దూరదృష్టి (విజన్) తో నడపాలి. బాధ్యత లేకుండా మాట్లాడే వారికి ప్రజలు తగిన సమాధానం ఇస్తారు.
మైలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి వేముల వెంకటకృష్ణ