మూసీ సుందరీకరణకు లక్షన్నర కోట్లు ఖర్చవుతుందని రేవంత్ చెప్పారు.
మొదటి ఫేజ్లో రూ. 4,000–5,000 కోట్లు అని మంత్రి సమాధానం ఇచ్చారు.
ఈ ప్రాజెక్టులో ఎన్ని ఫేజ్లు ఉన్నాయి? ఎన్ని ఇళ్లు కూలగొడతారు?
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్
#🏛️రాజకీయాలు#👨💼కె. టీ. రామారావు#📽ట్రెండింగ్ వీడియోస్📱#💪పాజిటీవ్ స్టోరీస్