MANA RAYALASEEMA TDP
557 views
1 months ago
అమరావతిని రాష్ట్ర రాజధానిగా 2015లో ప్రకటించిన వెంటనే, ప్రాథమిక పనుల కోసం డీపీఆర్ తో నిమిత్తం లేకుండానే కేంద్రం రూ. 2500 కోట్లు మంజూరు చేసింది. రాజధాని నిర్మాణంలో తొలి అడుగు నుంచే నరేంద్ర మోదీ ప్రభుత్వం తన పూర్తి మద్దతును చాటుకుంది. #HistoricAmaravatiResolution #Modi4PeoplesCapital #HistoricAmaravatiResolution