రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రముఖ నటులు శ్రీ రాజేంద్రప్రసాద్ గారు ఈ రోజు సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించిన నేపథ్యంలో మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రివర్యులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శ్రీ రాజేంద్రప్రసాద్ గారికి అభినందనలు తెలిపారు :- #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్#😎మెగాస్టార్ ఫ్యాన్స్#😇My Status#✡జనసేనాని పవన్ కళ్యాణ్#🤩రామ్ చరణ్ ఫ్యాన్స్