భారతీయ జనతా పార్టీ - నంద్యాల జిల్లా, బండిఆత్మకూరు మండలం.
జనతా వారధి కార్యక్రమం - ప్రజల సమస్యలకు బీజేపీ బలమైన గొంతు
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ గారి ఆదేశాల మేరకు, మన జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు గారి సూచన మేరకు.
తేదీ: 23.03.2026 (సోమవారం)
🕤 సమయం: ఉదయం 10:30 గంటలకు
కార్యక్రమం: జనతా వారధి - సమస్యలపై, బండి ఆత్మకూరు మండలం లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) మండల తహశీల్దార్ గారికి పెద్ద దేవలాపురం గ్రామంలో పెద్దగా ఉన్న కాలువను, చిన్నగా చేయడంతో ఊరిలోకి వరద నీరు వచ్చే అవకాశం ఉందని 167 K జాతీయ రహదారి సంబంధించిన , పనులను ఒక సారి పరిశీలించాలి అని తహశీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో. బీజేపీ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ చింతా నాగేశ్వరరావు, కిసాన్ మోర్చా జిల్లా నాయకులు గుప్తా, బిజెపి నాగరత్నం, తదితరులు పాల్గొన్నారు.
#🇮🇳టీమ్ ఇండియా😍 #🎬దేశభక్తి మూవీ సీన్స్ #⛳భారతీయ సంస్కృతి #🏛️రాజకీయాలు #📽ట్రెండింగ్ వీడియోస్📱