*కుప్పంలో చరిత్ర సృష్టించాం: సీఎం చంద్రబాబు*
* కుప్పం: కుప్పంలో 5,555 ఈ-సైకిళ్లు పంపిణీ చేసి చరిత్ర సృష్టించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ‘పేదల సేవలో ప్రజావేదిక’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రజలు సైకిల్కు ఓటు వేశారని, అభివృద్ధి అంటే ఏంటో తాము చేసి చూపించామని అన్నారు. అంతకు ముందు శివపురం నుంచి ప్రజావేదిక వరకు ఈ-సైకిళ్ల ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి పాల్గొని ఈ-సైకిల్పైనే వేదిక వద్దకు చేరుకున్నారు.
#news #apnews #appolitics #tdp #janasena #ycp #chandrababunaidu #pawankalyan #ysjagan #sharechat