నేను మహిళలకు ఉద్యోగాలు, కాలేజీల్లో రిజర్వేషన్లు పెట్టాను.
2024లో కూటమి వచ్చాక ఎంతమంది బిడ్డలున్నా ‘తల్లికి వందనం’ కింద రూ.15 వేలు ఇచ్చి గౌరవించాం.
స్త్రీశక్తి పథకంతో బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం... 50 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారు.
వంట చేసుకోవడానికి మహిళలు గతంలో చాలా కష్టాలు పడ్డారు. అప్పట్లో గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇచ్చాం. ఇప్పుడు ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం.
#InternationalWomensDay
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్