#🏛️రాజకీయాలు#TDP ✌️ Chandrababu Naidu#📽ట్రెండింగ్ వీడియోస్📱#🆕Current అప్డేట్స్📢#💪పాజిటీవ్ స్టోరీస్
క్రెడిట్ చోరీ డిజార్డర్ (CCD)తో బాధపడుతున్న జగన్ రెడ్డి మూలపేట పోర్టు తన కల అని, 70 శాతం తానే పూర్తి చేశానని చెప్పుకుంటున్నాడు. నిజానికి అది భావనపాడు పోర్టు, దాని పనులు గత టీడీపీ హయాంలోనే ప్రారంభం అయ్యాయి. జగన్ హయాంలో నిలిచిపోయిన పనులను కూటమి ప్రభుత్వం వేగవంతం చేసింది. ఆ విషయం తెలియగానే జగన్ క్రెడిట్ చోరీ మొదలు పెట్టాడు.