2026లో NDA ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా
"తొలి తెలుగు మహిళ కవయిత్రి - మొల్లమాంబ" జయంతిని విజయవాడ లోని "తుమ్మళ్ళపల్లి కళాక్షేత్రం" లో ఈ నెల 13వ తేదీన నిర్వహిస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు.
ఈ కార్యక్రమం ప్రభుత్వం నిర్వహించటానికి కృషి చేసిన ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ Eshwar Perepi గారికి మరియు డైరెక్టర్లకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కుమ్మర శాలివాహనుల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు.
టీడీపీ ప్రభుత్వం 2019 లో ఇచ్చిన G.O.Ms.29, 12.02.2019 ని గౌరవిస్తూ మొల్లమాంబ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లో ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము.
ఇట్లు
గొల్లపల్లి లలిత్ ప్రజాపతి
వ్యవస్థాపక అధ్యక్షులు - ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన
ఫౌండర్ & చైర్మన్ - మొల్ల కళాపరిషత్
యడవల్లి రామకృష్ణప్రజాపతి{Ex:-ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన రాష్ట్ర వ్యవస్థాపక మీడియా కార్యదర్శి} మరియు ప్రజాపతి మీడియా సోషల్ ఆడ్మిన్,
Bharatiya Janata Party (BJP) BJP Andhra Pradesh BJP OBC Morcha
Narendra Modi Nitin Nabin
PVN Madhav Gopisrinivas Rongala
Shaik Baji Bjp Anil Bonkuri Bjp Srinivasulu Madapakula Bjp Mekala Hanumantharao Yadav Bjp Bhupathiraju Srinivasa Varma - BJP Varma
Babji Nanda Inturi
ప్రజాపతి మీడియా
Prajapati Yuvasena Kondalu Prajapati
#🌍నా తెలంగాణ #🌊మన కోస్తాంధ్ర