N . Madhu babu
520 views
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవనీయ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ గారిని ఈ రోజు సాయంత్రం విజయవాడలోని లోక్ భవన్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల్లో గౌరవ గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపారు. #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #🟥జనసేన #pspk #powerstarsoldier #janasena#pspkfan #janasena pawan kalyan #జనసేన ఇది మనసేన