YS Jagan Mohan Reddy
803 views
మహిళల అభ్యుదయానికి విద్యే నాంది అని దృఢంగా న‌మ్మి, స‌మాజ‌పు క‌ట్టుబాట్ల‌ను ధైర్యంగా ఎదుర్కొంటూ 1848లోనే పూణేలో దేశంలో తొలి బాలిక‌ల పాఠ‌శాల‌ను స్థాపించిన భార‌త‌దేశ‌పు తొలి మ‌హిళా గురువు, సంఘ సంస్క‌ర్త సావిత్రి బాయి పూలే గారు. నేడు ఆ మ‌హ‌నీయురాలి జ‌యంతి సంద‌ర్భంగా నివాళులు. #💪పాజిటీవ్ స్టోరీస్ #📅 చరిత్రలో ఈ రోజు #🟢వై.యస్.జగన్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్