మహిళల అభ్యుదయానికి విద్యే నాంది అని దృఢంగా నమ్మి, సమాజపు కట్టుబాట్లను ధైర్యంగా ఎదుర్కొంటూ 1848లోనే పూణేలో దేశంలో తొలి బాలికల పాఠశాలను స్థాపించిన భారతదేశపు తొలి మహిళా గురువు, సంఘ సంస్కర్త సావిత్రి బాయి పూలే గారు. నేడు ఆ మహనీయురాలి జయంతి సందర్భంగా నివాళులు. #💪పాజిటీవ్ స్టోరీస్#📅 చరిత్రలో ఈ రోజు#🟢వై.యస్.జగన్#🆕Current అప్డేట్స్📢#📰ఈరోజు అప్డేట్స్