Nara Chandrababu Naidu
1.8K views
తెలంగాణ రాష్ట్ర సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారితో నేడు హైదరాబాద్ లో మంత్రివర్గ సహచరులతో కలిసి సమావేశమై విభజన సమస్యలపై చర్చలు జరిపాను. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న  సమస్యలకు ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా ఉండే పరిష్కారాల పై ఈ సమావేశంలో చర్చించాము. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పరస్పరం సహకరించుకునే విధంగా చర్చలు సాగాయి. ఇరు రాష్ట్రాలకు మేలు కలుగుతుందనే నమ్మకం ఈ సమావేశం ద్వారా కలిగింది. #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్