R.Bʜᴀʀᴀᴛʜ Sɪɴɢʜ
18.1K views
బస్సు ప్రమాదం.. 20 మంది మృతి? #AndhraPradesh కర్నూలు జిల్లాలో జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 20 మందికి పైగా చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు ఉండగా 12 మంది ఎమర్జెన్సీ విండో బ్రేక్ చేసి బయటకు దూకేశారు. వారికి స్వల్ప గాయాలయ్యాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో పలువురు నిద్రలోనే సజీవదహనం అయ్యారు. #😭ఘోర ప్రమాదం దగ్ధమైన బస్సు..పలువురు ప్రయాణికులు మృతి #🗞️అక్టోబర్ 24th అప్‌డేట్స్💬 #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #😥ఎమోషనల్ స్టేటస్ #📰ఈరోజు అప్‌డేట్స్

More like this