Telugu Mahila
463 views
2 days ago
37 మంది ఉత్తమ ఉపాధ్యాయులను వారం పాటు సింగపూర్ కి పంపిస్తున్న రాష్ట్ర విద్యాశాఖ. అక్కడి డిజిటల్ లెర్నింగ్, స్మార్ట్ క్లాడ్ రూమ్స్, ప్రాజెక్ట్ ఆధారిత బోధన, మూల్యాంకన విధానాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, ఉత్తమ పద్ధతులను మన పాఠశాల లలో అమలు చేయడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యం. #IdhiManchiPrabhutvam  #NaraLokesh  #PsychoFekuJagan  #AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱