
Telugu Mahila
@telugumahila_official
Official Sharechat Account of Telugu Mahila
జగన్ రెడ్డి 5 ఏళ్లలో పెట్రోల్, డీజిల్ రేట్లను 61% పెంచాడు. దాదాపు లీటర్కు రూ.45 వరకు పెంచేశాడు. వ్యాట్, సెస్ పేరుతో ప్రజలను బాదేశాడు..
కూటమి ప్రభుత్వం వచ్చాక రెండేళ్ల వరకు రూపాయి కూడా పెంచలేదు. యుద్ధం కారణంగా మొన్నే పెట్రోల్పై రూ.3, డీజిల్పై రూ.2 పెరిగింది.
#PsychoFekuJagan
#AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱
రాష్ట్ర పర్యాటకాభివృద్ధి కోసం కేంద్రం నుంచి 8 పర్యాటక ప్రాజెక్టులకు రూ. 428 కోట్ల నిధులు ఇచ్చారు. సూర్యలంక బీచ్, బొర్రా గుహలు, అఖండ గోదావరి, గండికోట, అన్నవరం, సింహాచలం, అహోబిలం, నాగార్జునసాగర్ ల వద్ద ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱
గొడ్డలి పార్టీ తుగ్లక్ పాలనలో ఐదేళ్లలో చార్జీలు, ధరలు, పన్నులు బాదుడే బాదుడుకి పాల్పడి.. ఇప్పుడు ధరలు తగ్గించాలంటూ ధర్నాలు చేయిస్తున్నారు.
#PsychoFekuJagan
#AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱
రాష్ట్రానికి ప్రమాదకరంగా మారిన గంజాయి బ్యాచ్ , బ్లేడ్ బ్యాచ్, గొడ్డలి బ్యాచ్లను తరిమి కొట్టినప్పుడే ప్రజలకు భద్రత భరోసా లభిస్తుంది.
#PsychoFekuJagan
#AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱
వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలు రోడ్డున పడకుండా బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం సకాలంలో పరిహారం అందిస్తోంది. మరో వైపు మత్య్సకారుల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం సీవీడ్ సాగును ప్రోత్సహిస్తోంది.
#MatsyakarulaSevalo
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱
ప్రజలకు నువ్వు బాదిన బాదుడు గుర్తుంది జగన్..
2019లో రూ.75 ఉన్న లీటర్ పెట్రోల్ని, రూ.120కి తీసుకెళ్లి, ప్రజలని బాది పడేసిన జగన్ రెడ్డి, నేడు రోడ్డెక్కి డ్రామాలు ఆడుతున్నాడు.
#PsychoFekuJagan
#AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱
స్వచ్ఛాంధ్రలో భాగంగా 'ఆపరేషన్ క్లీన్ స్వీప్' పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నాం. అలాగే మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి ఇంకా జాతీయ అవార్డులు ప్రకటించాల్సి ఉంది. వాటిల్లో కూడా ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉండి అవార్డులు గెలుచుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
#SwarnaAndhraSwachhAndhra
#ChandrababuNaidu
#AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱
వేట నిషేధ సమయంలో మత్య్సకారులకు రూ.20 వేలు ఆర్థికసాయం ఇస్తామన్న హామీ ప్రకారం... ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద గతేడాది 1,21,433 కుటుంబాలకు రూ.243 కోట్లు సాయం అందించగా... ఈ ఏడాది 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సాయాన్ని ఇస్తోంది కూటమి ప్రభుత్వం.
#MatsyakarulaSevalo
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱
గొడ్డలి పార్టీ డబుల్ యాక్షన్
బాబాయ్ని గొడ్డలితో వేసేసి, గుండెపోటు అంటూ విగ్రహానికి దండేసి దండం పెట్టిన గొడ్డలి పార్టీ కంత్రి తెలివితేటలకు మరో ఉదాహరణ ఇది. ఐదేళ్ల పాలనలో రూ.45 వరకు పెట్రోల్ ధర పెంచి, ఇప్పుడు యుద్ధం కారణంగా రూ. 3 పెరిగితే ఏకంగా ధర్నాకే దిగింది గొడ్డలి పార్టీ. అధికారంలో ఉన్నప్పుడు కరెంటు చార్జీలు పెంచింది గొడ్డలి పార్టీయే.. కరెంటు చార్జీలు ఎక్కువగా ఉన్నాయని నిరసన తెలిపింది గొడ్డలి పార్టీయే.
#PsychoFekuJagan
#AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱
పెట్రో ధరలు పెరిగిపోయాయంటూ డ్రామాలు మొదలు పెట్టిన జగన్ తన హయాంలో మొదటి రెండేళ్లలోనే లీటర్ కు రూ.31 పెంచాడు. కూటమి ప్రభుత్వంలో పెంచింది కేవలం 3 రూపాయలు.
అది కూడా పశ్చిమాసియాలో యుద్ధం వల్ల ఏర్పడిన పరిస్థితుల ప్రభావం వల్ల తప్పనిసరిగా పెంచాల్సిన పరిస్థితుల్లో పెంచారు.
#PsychoFekuJagan
#AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱










