టీచర్లే మెంటార్లు
సింగపూర్లో విద్యా వ్యవస్థను అధ్యయనం చేసి వచ్చిన ఉత్తమ ఉపాధ్యాయులు ఇక్కడ మిగిలిన టీచర్లకు మెంటార్లుగా నిలవాలని విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ సూచించారు. ఈ సందర్భంగా టీచర్లు తెలుసుకున్న అంశాలు విద్యామంత్రితో పంచుకున్నారు.
#NaraLokesh
#AndhraPradesh
#🆕షేర్చాట్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢