sruthi
679 views
4 days ago
భూ వివాదాలు పరిష్కారం చేస్తామని ప్రజలకు ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. 2016 కు ముందు ఇంటి పట్టా పొందిన లబ్ధిదారులకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించింది. సీఎం చంద్రబాబు గారి కృషితో 22ఏ జాబితా నుంచి సర్వీస్ ఈనాం భూములకు విముక్తి లభించింది. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🟨నారా చంద్రబాబు నాయుడు #🟡నారా లోకేష్ #🟥జనసేన #🟢వై.యస్.జగన్ #🟡తెలుగుదేశం పార్టీ