ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లక్ష ఎకరాల్లో నిర్మాణం అవుతుంది, దీని కోసం లక్ష ఎకరాలు సేకరిస్తున్నారు అంటూ జగన్ రెడ్డి ఫేక్ ఆరోపణలు చేస్తున్నారు.
మొదటి ఫేజ్లో ల్యాండ్ పూలింగ్ కింద 34,281 ఎకరాలు, ల్యాండ్ అక్విజిషన్ కింద 4,300 ఎకరాలు, ప్రభుత్వ భూమి 15,167 ఎకరాలు కలిపి 53,748 ఎకరాల్లో అమరావతి నిర్మాణం చేపట్టారు. పెరిగిన అవసరాల దృష్ట్యా మరో 16,667 ఎకరాలు సమీకరించాలని నిర్ణయం తీసుకుని, ఇప్పటికి సెకండ్ ఫేజ్లో 7,000 ఎకరాల సమీకరణకు నోటిఫికేషన్ ప్రభుత్వం జారీ చేసింది.
మరి నీకు లక్ష ఎకరాలు అని ఎవరు చెప్పారు @ysjagan?
#Amaravati
#ChandrababuNaidu
#PsychoFekuJagan
#AndhraPradesh
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️రాజకీయాలు #💪పాజిటీవ్ స్టోరీస్ #😲లేటెస్ట్ వైరల్ వీడియోస్