Mohan
581 views
12 hours ago
#🌍నా తెలంగాణ #🏏క్రికెట్ 🏏 #t20 cricket #cricket 🏏 lover's🏆🏏👀🔥 క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీజీ-20 లీగ్ లో కీలక ఘట్టం పూర్తయింది. ఆదివారం ఆటగాళ్ల వేలం ఆసక్తికరంగా సాగింది. భారత్ టీ-20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ 33 లక్షలతో అత్యధిక ధర దక్కించుకున్నాడు. మరో టీమ్ ఇండియా ఆటగాడు మహ్మద్ సిరాజ్ 14 లక్షలు పలికాడు. హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ .. హైదరాబాద్ దేశవాళీ స్టార్లు అభిరథ్ రెడ్డి, అజయ్ దేవ్ గౌడ్ లను 11 లక్షల చొప్పున సొంతం చేసుకుంది. మొత్తం 8 జట్లు కలిపి 160 మంది క్రికెటర్లను వేలంలో కొనుగోలు చేశాయి👀🔥💪