Chandrababu: మత్స్యకారుల కుటుంబంతో చంద్రబాబు ఆత్మీయ భోజనం.. ఫొటోలు చూడండి
Chandrababu: ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తన చేతులతో మత్స్యకారుల కుటుంబ సభ్యులకు చేపల పులుసు వడ్డించారు. తానంగారి బాబు భార్య టి. వెంకమ్మ వంట చేయగా, సీఎం కూడా కాసేపు గరిటె తిప్పి వంటలో పాల్గొన్నారు.