*ఏపీకి కేంద్రం రూ.1805.24 నిధులిచ్చింది*
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఏపీకి MGNREGS వేతన విభాగం కింద రూ.1805.24 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో ఉపాధి హామీ కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించవచ్చు. దీంతో పేదలకు ఆర్థిక భరోసా కలుగుతుంది. అదే విధంగా జీవనోపాధికి స్థిరత్వం ఏర్పడుతుంది.
#😃మంచి మాటలు#షేర్ చాట్ బజార్👍#😊పాజిటివ్ కోట్స్🤗#🙆 Feel Good Status#😇My Status