🇮🇳నారా లోకేష్ 🌹యువదళం 🇮🇳
523 views
22 days ago
*ఏపీకి కేంద్రం రూ.1805.24 నిధులిచ్చింది* కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఏపీకి MGNREGS వేతన విభాగం కింద రూ.1805.24 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో ఉపాధి హామీ కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించవచ్చు. దీంతో పేదలకు ఆర్థిక భరోసా కలుగుతుంది. అదే విధంగా జీవనోపాధికి స్థిరత్వం ఏర్పడుతుంది. #😃మంచి మాటలు #షేర్ చాట్ బజార్👍 #😊పాజిటివ్ కోట్స్🤗 #🙆 Feel Good Status #😇My Status