Salur
347 views
16 hours ago
పదవ తరగతిలో తమ పిల్లలు మెరుగైన ఫలితాలను సాధించడం పట్ల వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తూ మంత్రి లోకేష్ చొరవ వల్లనే తమ పిల్లలు ఈ ఘనతను సాధించారని ప్రశంసిస్తున్నారు. తమ పిల్లల ఫొటోలతో పేపర్ ప్రకటన రావడాన్ని వేనోళ్ళ పొగుడుతున్నారు.  #APstudentsShineBright #IdhiManchiPrabhutvam #NaraLokesh #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్