మక్కజొన్న కొనలేని దద్దమ్మ రేవంత్ సర్కార్! మద్దతు ధర దొరక్క రైతులకు నష్టం.
మక్కజొన్నకు మద్దతు ధర క్వింటాల్కు రూ. 2,400 ఉంటే.. ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయకపోవడంతో రైతులు రూ. 1,600కే దళారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి.
ఖమ్మం కలెక్టరేట్ ఎదుట రైతులతో కలిసి మహా ధర్నా నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ.. వెంటనే మద్దతు ధరకు మక్కజొన్న కొనాలని డిమాండ్.
#🆕Current అప్డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📰ఈరోజు అప్డేట్స్ #🔹కాంగ్రెస్