ఇచ్చిన హామీని నిలబెట్టుకునే నాయకత్వానికి ఇదొక నిదర్శనం. అంతేకాదు ఉన్నత విద్యారంగాన్ని శక్తివంతం చేసేందుకు ఇదొక చారిత్రాత్మక ముందడుగు. మొత్తం 4,343 మంది అధ్యాపకులు పనిచేయాల్సిన చోట కేవలం 972 మంది మాత్రమే పనిచేస్తుంటే... మరో 1,523 మంది అధ్యాపకులను నియమించి ఉన్నత విద్యారంగానికి నూతన జవసత్వాలను ఇస్తున్నారు విద్యామంత్రి లోకేష్.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
#🆕షేర్చాట్ అప్డేట్స్