Salur
419 views
3 days ago
ఏడాదికి రూ.34,000 కోట్లతో రాష్ట్రంలోని నిరుపేదలకు సామాజిక భద్రతా పింఛన్లు ఇస్తోంది కూటమి ప్రభుత్వం. ఇంత భారీ డిబిటి పథకం దేశంలోనే లేదు. అదేవిధంగా దేశంలోనే వినూత్నమైన P4 కార్యక్రమం ద్వారా పేదరిక నిర్మూలనకు నడుం కట్టింది చంద్రబాబుగారి ప్రభుత్వం.  #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్