తన వైస్సార్సీపీ పార్టీ ప్రభుత్వ జనరంజక సుపరిపాలనలో అమరావతిలో పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చిన ఘనత మన జననేత,జనం మెచ్చిన వైఎస్ జగనన్న గారిది.ఓక విధంగా చెప్పాలంటే పేదల పాలిటి పెన్నిధి మన వైఎస్ జగనన్న గారు!గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనిచేసిన ఏ ముఖ్యమంత్రి కూడా పేదల బాగుదల కోసం ఇంతగా పరితపించిన దాఖలాలు లేవు గాక లేవు! జై జై జగన్!#జయ జయహో వైస్సార్సీపీపార్టీ!✍️✍️✍️
- మధుసూదనరెడ్డి బుగ్గన,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు!
#ysr