నగర స్థాపన:
మన దేశంలోని ప్రముఖ నగరాలను ఎవరు నిర్మించారో తెలుసా? ఇందులో కొన్నింటికి ఎవరు నిర్మించారు అనేదానికి సృష్టమైన ఆధారాలు లేవు.
.....
• హైదరాబాద్: మహమ్మద్ కులీ కుతుబ్ షా [1591]
• సికింద్రాబాద్: సికిందర్ ఝా
• బెంగళూర్: మొదటి కెంపెగౌడ
• అహ్మదాబాద్: అహ్మద్ షా [1411]
• అగ్రా: సికిందర్ లోడీ [1504]
• కొలకత్తా: జాబ్ చర్నొక్(కేవలం భావన)
• జైపూర్: 2వ మహారాజా సవాయి జై సింగ్
• ప్రయగ్ రాజ్, ఫతేపూర్ సిక్రి: అక్బర్
• శ్రీనగర్: అశోకుడు
• ఢిల్లీ: అనంగపాలుడు
• అజ్మీర్: 2వ అజయరాజు చౌహాన్
• ఉదయపూర్: రాణా ఉదయసింహుడు
• భోపాల్: పరమార భోజుడు
• ఫిరోజాబాద్, ఫతేబాద్: ఫిరోజ్ షా తుగ్లక్
[చెన్నై నగరాన్ని విజయనగర(ఆంధ్రలోని చంద్రగిరి సంస్థానం) రాజ్యం నుంచి కొంత భూమిని కొనుగోలు చేసి, 1640లలో ఫ్రాన్సిస్ డే, ఆండ్రూ కోగన్ లు ఈ నగరాన్ని స్థాపించారు.]
......
#citiesFounders #Hyderabad #History #DoYouKnow #AboutIndia
#history #India history vadderajulu #చరిత్రలో నేడు