• 2027 ఏప్రిల్ నాటికి పోలవరం నిర్వాసితుల తరలింపు పూర్తి .. జలవనరులశాఖ సమీక్షలో అధికారులకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు
• ఆంధ్ర ప్రదేశ్ ను భవిష్యత్తు న్యూక్లియర్ ఆర్థిక వ్యవస్థలో నమ్మకమైన గ్లోబల్ భాగస్వామిగా నిలబెట్టడం మా ధ్యేయం.. యుఎస్ ఎగ్జిక్యూటివ్ న్యూక్లియర్ మిషన్ టు ఇండియా సదస్సులో స్పష్టం చేసిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
• ఇంధన పొదుపు కోసం చేపట్టే కార్యాచరణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.. ఈవీలు, చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై సమీక్షలో వెల్లడించిన సీఎం చంద్రబాబు
• వేట నిషేధ కాలంలో మత్స్యకారులను ఆదుకునేందుకు "మత్స్యకారుల సేవలో" పథకం కింద ప్రతీ మత్స్యకార కుటుంబానికి రూ.20,000 జమ చేయనున్న కూటమి ప్రభుత్వం. నేడు కావలిలో నిధుల విడుదల కార్యక్రమానికి హాజరవుతున్న సీఎం చంద్రబాబు
• స్థానిక సంస్థలు చేసే అభివృద్ధి పనులు ప్రజలకు తెలియజేసేందుకు ఒక పబ్లిక్ డ్యాష్ బోర్డును తయారు చేయండి.. పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక సమీక్షలో అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/gdcl
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper
#🆕షేర్చాట్ అప్డేట్స్