JT World
724 views
29 days ago
నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ను నియమిస్తూ, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, నారా చంద్ర బాబు నాయుడు నియమిస్తూ, నూతన కార్యవర్గం ప్రకటించారు. వైస్ ప్రెసిడెంట్ గా , రాజ్యసభ సభ్యులు, సానా సతీష్ బాబు కు కొత్త కమిటీ లో స్థానం దక్కింది. నూతన కార్యవర్గం లో సామాజిక సమతుల్యత, కష్టపడే తత్వం తో పని చేసే వాళ్లకు పెద్దపీట వేశామని, టీడీపీ నేతలు చెబుతున్నారు. తన మీద నమ్మకం తో జాతీయ ఉప అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించిన నారా చంద్ర బాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి సానా సతీష్ బాబు గారు ఒక ప్రకటన లో కృతజ్ఞత తెలిపారు. #🟡నారా లోకేష్