*ప్రశాంతత ఎప్పుడు వస్తుందంటే..❓*
ఎదుటివాళ్లు మనల్ని మెచ్చుకోవాలి..ఒప్పుకోవాలి
అనుకోవడం ఎప్పుడు ఆపేస్తామో..
అప్పుడే మనకు నిజమైన ప్రశాంతత దొరుకుతుంది.
మీ జీవితాన్ని సమస్యల్ని..
మీ బాధలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు.
అందరినీ విచారిస్తూ వందల మాటలు మాట్లాడి వివరణలు ఇచ్చే కంటే..
సైలెంట్గా ఉండిపోవడమే..
మీ మనశ్శాంతికి మంచిది.
*భగవద్గీత..*🙏🏻
#భగవద్గీత 🙏🏻