సింగరేణి కార్మికుల పిల్లలు చదువుకునేందుకు సరైన స్కూల్స్, సరైన హాస్పిటల్స్ లేవు. ఉన్న హాస్పిటల్స్ లో డాక్టర్లు లేరు.
సింగరేణి హాస్పిటల్స్ లో ప్రైవేట్ ను తీసుకొచ్చి వైద్యాన్ని మరింత ఖరీదు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
- TRS అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత
#telangana