BRS Party
1.5K views
1 days ago
కాకతీయుల చెరువుల నిర్మాణ కౌశలం గుర్తుకు తెచ్చే విధంగా.. మిషన్‌ కాకతీయ అని పేరుపెట్టి, పల్లె సీమలే పట్టుగొమ్మలవ్వాలని, ప్రజల ఆర్థిక స్వావలంబనకు కాకతీయ రాజులు నిర్మించిన వేలాది గొలుసుకట్టు చెరువుల పూడికతీత చేపట్టి, వాటిని బాగుచేసి, భూమిలో నీటిమట్టాలు పెరగడానికి కృషి చేసిన అపర భగీరథుడు కేసీఆర్‌. #🏛️రాజకీయాలు #📰ఈరోజు అప్‌డేట్స్ #👨‍💼కె. టీ. రామారావు #🆕Current అప్‌డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱