Sekhar Digitals & Reporter 9603197203
515 views
1 days ago
#🏛️రాజకీయాలు #📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం *సిబ్బంది గైర్హాజరుపై ఆగ్రహం* స్వర్ణ గ్రామ సచివాల యాల్లో కొంతమంది సిబ్బంది నిర్ణీత సమయానికి హాజరుకాకపోవడం, ముందస్తు *అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావడంపై ఎంపీడీవో రాజేశ్వర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు..* చెయ్యేరులోని సచివాలయాలను ఆయన సందర్శించారు. సిబ్బంది ఆన్లైన్ హాజరు వివరాలను పరిశీలించారు. ప్రతిఒక్కరూ విధిగా సమయపాలన పాటించాలని ఆదేశించారు.. కార్యాలయానికి వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. *విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే శాఖా పరమైన చర్యలు తప్ప వని హెచ్చరించారు..* __________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 5️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/B84kn3XfnsiIxEJyhmXoyV?mode=gi_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼