దశాబ్దాల ఎదురుచూపులు ఫలించాయి. గుంతలరోడ్లతో అవస్థలు పడిన ప్రజల కష్టాలు తొలిగాయి.. రేపల్లె నియోజకవర్గం,పెద్దపల్లి - ధర్వేజ్ పాలెం మధ్య రూ.5.68 కోట్లతో 8.2 కి.మీ. మేర నూతన బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి.. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం !!
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్