ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమావేశం అయ్యారు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన అంశాలను పరిష్కరించాలని కోరుతూ కేంద్రమంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. 2027 గోదావరి పుష్కరాల లోపు ఈ ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు పూర్తి సహకారం అందించాలని సీఎం కోరారు.
#CBNInDelhi
#ChandrababuNaidu
#📽ట్రెండింగ్ వీడియోస్📱