JanaSena Party Telangana
575 views
10 hours ago
ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు & జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగుండాలని, త్వరగా కోలుకొని ప్రజా పరిపాలనలో భాగస్వామ్యం కావాలని దేవుని దీవెనలు ఆయన పైన ఉండాలని మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో సుదర్శన హోమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ & ఎమ్మెల్సీ శ్రీ పిడుగు హరి ప్రసాద్ గారు, జనసేన నాయకులు గంజి చిరంజీవి గారు, శ్రీ తోట సత్యనారాయణ, కార్యకర్తలు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేశారు. #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #👊పొలిటికల్ ఫైట్స్🎤 #🗞పాలిటిక్స్ టుడే #😎మా నాయకుడు గ్రేట్✊