చేతిలో చెత్త సంచి... మనసులో సమాజంపై బాధ్యత... ఇదే షేక్ ఇబ్రహీం గారి ప్రత్యేకత!
తమిళనాడులోని ట్రిచీకి చెందిన 55 ఏళ్ల షేక్ ఇబ్రహీం గారు ప్రతిరోజూ ఉదయం జాగింగ్ చేస్తూనే, దారిపొడవునా కనిపించే ప్లాస్టిక్ బాటిళ్లు, లిక్కర్ సీసాలు, ఫుడ్ రేపర్లను ఏరి శుభ్రం చేస్తున్నారు.
దీంతో ఒకప్పుడు పిచ్చిమొక్కలతో నిండిపోయిన ఉయ్యకొండన్ కాలువ ఇప్పుడు సుమారు 350 చెట్లతో పచ్చని వాకింగ్ ట్రాక్గా మారింది.
ఇప్పటికీ అక్కడ కొందరు చెత్త వేస్తున్నా... ఎవరినీ, విమర్శించకుండా తన పనిని తాను చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఆయన చేస్తున్న ఈ చిన్న ప్రయత్నమే ఈరోజు ఎంతోమంది వాకర్స్ను, ముఖ్యంగా పిల్లలను బాధ్యతాయుత పౌరులుగా మారేలా ప్రేరేపిస్తోంది.
#SheikhIbrahim #GoodNews #InspiringStory #CivicSense #SocialResponsibility #TALRadioTelugu #EnvironmentalAwareness #CommunityService #ChangeMakers
#🙆 Feel Good Status #😇My Status