19న అరకు నియోజకవర్గ
*మినీ మహానాడు*
#🆕Current అప్డేట్స్📢
..............................................
తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్చార్జులు, బూత్ ఇన్చార్జిలు, యూనిట్ ఇన్చార్జిలు, గ్రామ అధ్యక్షులు, జడ్పిటిసిలు, మాజీ జడ్పిటిసిలు, ఎంపీపీలు, మాజీ ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ వార్డు సభ్యులు, రాష్ట్రస్థాయిలో వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు , డైరెక్టర్లు, తెలుగుదేశం పార్టీ అనుబంధ శాఖల్లో పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ముఖ్య విజ్ఞప్తి....
తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా అత్యంత ఘనంగా నిర్వహించే *మహానాడు* ఈ ఏడాది మే 27 నుంచి 29 వరకు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు *శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు* తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ **శ్రీ నారా లోకేష్ గారు* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ *శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు* నిర్ణయించడం జరిగింది. శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లాలో ఈ వేడుక నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో నిర్వహించనున్న *మినీ మహానాడు* అరకు నియోజకవర్గంలో మే 19న అనగా మంగళవారం అరకు వేలిలోని వాలీబాల్ గ్రౌండ్ లో నిర్వహించేందుకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అరకు నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ విజయవంతం చేయాలని కోరుతున్నాం.
======================
ఇట్లు
*డా. సియ్యారి దొన్ను దొర* గారి క్యాంప్ కార్యాలయం - అరకువాలీ