రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపినందుకు రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాన్ని రాష్ట్రపతికి లోకేష్ వివరించారు. మంత్రి నారా లోకేష్ వెంట కూటమి ఎంపీలు ఉన్నారు.
#HistoricAmaravatiResolution
#APThanksIndia
#Amaravati
#NaraLokesh
#AndhraPradesh
#🎙చాట్రూమ్విద్యాభవన్🙏