SIR ప్రక్రియలో BLOలు ఎలాంటి శిక్షణ లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వాల్సి ఉంది. కానీ BLOలు వీధి చివరనో, సచివాలయం లోనో కూర్చుని తమ దగ్గరకు వచ్చిన వారికి మాత్రమే ఎన్యుమరేషన్ ఫారాలు ఇస్తున్నారు. దీనిపై కలెక్టర్లు దృష్టిపెట్టాలని కోరుతున్నాం. అలాగే అవకతవకలుగా ఉన్న 2002 ఓటర్ల జాబితాను సవరణ చేయాలని, లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని తెలియజేస్తున్నాం.
-అంజాద్ బాషా గారు, మాజీ డిప్యూటీ సీఎం
#🗞పాలిటిక్స్ టుడే