పద్మ పురస్కారాలు అందుకున్న తెలుగు వారికి అభినందనలు
వైద్య రంగంలో విశిష్ట సేవలకు గాను డా. నోరి దత్తాత్రేయుడు గారికి పద్మభూషణ్ పురస్కారం, వివిధ రంగాల్లో విశేష సేవలందించిన మరికొందరు తెలుగువారికి పద్మశ్రీ పురస్కారాలు లభించడం తెలుగు జాతికి గర్వకారణం. వీరందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వీరు సాధించిన విజయాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను. #🏛️రాజకీయాలు #🗞పాలిటిక్స్ టుడే #🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్ #🟢వై.యస్.జగన్