ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ పూర్వీకుల స్వగ్రామమైన తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా కందకుర్తిలో నూతనంగా నిర్మించిన శ్రీ కేశవ స్ఫూర్తి మందిర్ భవనానికి శనివారం (ఏప్రిల్ 11, 2026)న ప్రారంభోత్సవం చేసిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్సంఘ్చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ గారు.
#🇮🇳దేశం