sahasra
371 views
3 days ago
ఇటీవల సింగపూర్‌లో విద్యా విధానాలపై అధ్యయనం చేసి తిరిగి వచ్చిన 37 మంది ఉత్తమ ఉపాధ్యాయుల బృందం మంత్రి లోకేష్ ను ఉండవల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకుంది. ఆంధ్రప్రదేశ్ విద్యారంగాన్ని గ్లోబల్ స్టాండర్డ్స్‌కు తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, ఇందుకు ప్రతి టీచర్ భాగస్వామి కావాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. #PsychoFekuJagan #NaraLokesh #AndhraPradesh #🆕Current అప్‌డేట్స్📢