Rayadurg
467 views
22 hours ago
మరి కొద్ది రోజుల్లో జరగబోయే స్థానిక ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందడానికి కడప వైసీపీ నేతలు పెద్ద కుట్ర ప్లాన్ చేసారు. ముందస్తు వ్యూహంతో  అల్మాస్‌పేట సర్కిల్‌కు పేరు పెట్టే విషయంపై  తప్పుడు ప్రచారం చేసారు. ఆ తర్వాత వైసీపీ నేత  అంజాద్ బాషా తన అనుచరులను రంగంలోకి దింపి రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడేలా రాళ్ళ దాడులు చేయించాడు. ఘటనకు కారణమైన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.  #YcpCriminalPolitics  #PsychoFekuJagan #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్