జగన్ రెడ్డి 5 ఏళ్లలో పెట్రోల్, డీజిల్ రేట్లను 61% పెంచాడు. దాదాపు లీటర్కు రూ.45 వరకు పెంచేశాడు. వ్యాట్, సెస్ పేరుతో ప్రజలను బాదేశాడు..
కూటమి ప్రభుత్వం వచ్చాక రెండేళ్ల వరకు రూపాయి కూడా పెంచలేదు. యుద్ధం కారణంగా మొన్నే పెట్రోల్పై రూ.3, డీజిల్పై రూ.2 పెరిగింది.
#PsychoFekuJagan
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
• 2027 ఏప్రిల్ నాటికి పోలవరం నిర్వాసితుల తరలింపు పూర్తి .. జలవనరులశాఖ సమీక్షలో అధికారులకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు
• ఆంధ్ర ప్రదేశ్ ను భవిష్యత్తు న్యూక్లియర్ ఆర్థిక వ్యవస్థలో నమ్మకమైన గ్లోబల్ భాగస్వామిగా నిలబెట్టడం మా ధ్యేయం.. యుఎస్ ఎగ్జిక్యూటివ్ న్యూక్లియర్ మిషన్ టు ఇండియా సదస్సులో స్పష్టం చేసిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
• ఇంధన పొదుపు కోసం చేపట్టే కార్యాచరణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.. ఈవీలు, చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై సమీక్షలో వెల్లడించిన సీఎం చంద్రబాబు
• వేట నిషేధ కాలంలో మత్స్యకారులను ఆదుకునేందుకు "మత్స్యకారుల సేవలో" పథకం కింద ప్రతీ మత్స్యకార కుటుంబానికి రూ.20,000 జమ చేయనున్న కూటమి ప్రభుత్వం. నేడు కావలిలో నిధుల విడుదల కార్యక్రమానికి హాజరవుతున్న సీఎం చంద్రబాబు
• స్థానిక సంస్థలు చేసే అభివృద్ధి పనులు ప్రజలకు తెలియజేసేందుకు ఒక పబ్లిక్ డ్యాష్ బోర్డును తయారు చేయండి.. పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక సమీక్షలో అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/gdcl
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper #🆕షేర్చాట్ అప్డేట్స్
వేట నిషేధ సమయంలో మత్య్సకారులకు రూ.20 వేలు ఆర్థికసాయం ఇస్తామన్న హామీ ప్రకారం... ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద గతేడాది 1,21,433 కుటుంబాలకు రూ.243 కోట్లు సాయం అందించగా... ఈ ఏడాది 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సాయాన్ని ఇస్తోంది కూటమి ప్రభుత్వం.
#MatsyakarulaSevalo
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
గొడ్డలి పార్టీ డబుల్ యాక్షన్
బాబాయ్ని గొడ్డలితో వేసేసి, గుండెపోటు అంటూ విగ్రహానికి దండేసి దండం పెట్టిన గొడ్డలి పార్టీ కంత్రి తెలివితేటలకు మరో ఉదాహరణ ఇది. ఐదేళ్ల పాలనలో రూ.45 వరకు పెట్రోల్ ధర పెంచి, ఇప్పుడు యుద్ధం కారణంగా రూ. 3 పెరిగితే ఏకంగా ధర్నాకే దిగింది గొడ్డలి పార్టీ. అధికారంలో ఉన్నప్పుడు కరెంటు చార్జీలు పెంచింది గొడ్డలి పార్టీయే.. కరెంటు చార్జీలు ఎక్కువగా ఉన్నాయని నిరసన తెలిపింది గొడ్డలి పార్టీయే.
#PsychoFekuJagan
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
బాబు మాటిచ్చారు.. నెరవేర్చారు
గతేడాది అక్టోబరు 1న సామాజిక పింఛన్ల పంపిణీ నిమిత్తం విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా.. గ్రామంలో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న పొట్నూరు అప్పలరాజు ఇంటికి చంద్రబాబు వెళ్లి పరామర్శించారు. అప్పలరాజుకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ను సీఎం ఆదేశించారు. శరవేగంగా అధికారులు పూర్తిచేసిన త్రిబుల్ బెడ్ రూమ్ ఇంటిని MSME శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
పెట్రోల్, డీజిల్ బంకులు దగ్గర కాదురా వెధవ.. నీకు దమ్ముంటే మోడీ ముందు ధర్నా చేయి : జగన్ పై తిరగబడ్డ కొడాలి నాని #🆕షేర్చాట్ అప్డేట్స్
ఇన్నేళ్లకు రోడ్డు కల నెరవేరింది
తమ గ్రామానికి రోడ్డు కోసం వారు ఏకంగా ఎన్నికలను బహిష్కరించేంతవరకు వెళ్లారు. కూటమి నేతలు మాటిచ్చారు. ప్రభుత్వం ఏర్పడ్డాక మాట నిలబెట్టుకున్నారు. ఇన్నేళ్లకు రోడ్డు సౌకర్యం కలిగిన దత్తిరాజేరు మండలం బోజరాజుపురం గ్రామస్తుల సంతోషం వారి మాటల్లోనే వినండి..
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
మొదటి రెండేళ్లలోనే లీటరు పెట్రోల్ పై రూ.41 పెంచిన జగన్ రెడ్డి... అదే రెండేళ్లలో కూటమి ప్రభుత్వం కేవలం 3 రూపాయలు... అది కూడా యుద్ధం కారణంగా పెంచితే డ్రామాలు ఆడుతున్నాడు.
#PsychoFekuJagan
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
గొడ్డలి పార్టీ అధినేత జగన్ నాటక సూత్రధారి ఐదేళ్ల పాలనలో పెట్రోల్ లీటరుకు విడతలుగా రూ. 45 పెంచారు. కూటమి పాలనలో యుద్ధం వలన దేశవ్యాప్తంగా పెరిగిన ఇంధన ధరలతో పెట్రోల్ పై రూ. 3 అదనం అయింది. గొడ్డలి పార్టీ ధర్నా చేయాలనుకుంటే .. ముందుగా తాడేపల్లి ప్యాలెస్ ముందు టెంట్ వేయాలి.
#PsychoFekuJagan
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
దర్శి పట్టణం SC కాలనిలో సైకిల్ పై వార్డు పర్యటన చేపట్టి ప్రజల్లో ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించిన దర్శి ఇంచార్జి డా. గొట్టిపాటి లక్ష్మీ గారు 🙏🙏😍🥰.... #🆕షేర్చాట్ అప్డేట్స్








