#🆕Current అప్డేట్స్📢 #🏛️పొలిటికల్ అప్డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🏛️రాజకీయాలు #📰ఈరోజు అప్డేట్స్
*గాడిలంక గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక పై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది...*
2021 ఫిబ్రవరి 21న జరిగిన ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారుడు పెడిరెడ్డి *నాగమునింద్ర రావు10 ఓట్లతో తన ప్రత్యర్థి టిడిపి మద్దతుదారుడు పెడిరెడ్డి వెంకట కృష్ణారావుపై గెలిచినట్లు ఎన్నికల అధికారులు డిక్లరేషన్ ఇచ్చారు..*
నాగమునింద్ర రావుకు 472 ఓట్లు, వెంకట కృష్ణారావుకు 462 ఓట్లు వచ్చినట్లుగా అధికారులు ప్రకటించారు.
అయితే ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వెంకట కృష్ణారావు కోర్టును ఆశ్రయించారు.
*సుదీర్ఘ విచారణలో కౌంటింగ్ సమయంలో 25 ఇన్వ్యాలిడ్ ఓట్లను లెక్కింపు అధికారులు అక్రమంగా నాగమునింద్ర రావుకు కలిపినట్లు కోర్టు గుర్తించింది.*
ఈ ఓట్లను రద్దు చేయడంతో నాగమునింద్ర రావు విజయం చెల్లదని ప్రకటిస్తూ, వెంకట *కృష్ణారావు 14 ఓట్ల ఆధిక్యంతో గెలిచినట్లు కోర్టు తేల్చింది..*
అయితే సర్పంచుల పదవీకాలం ఇటీవల పూర్తి అయిపోవడంతో, వెంకట కృష్ణారావుకు పదవి చేపట్టే అవకాశం లేకుండా పోయింది..
ఈ ఘటనలో అప్పటి ఎన్నికల *అధికారుల పాత్రపై విచారణ జరిపి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.*
__________________________
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :-
ముమ్మిడివరం - నియోజకవర్గం
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 5️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/B84kn3XfnsiIxEJyhmXoyV?mode=gi_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼